
డిసెంబర్ 6 వరకు గడువు: ముద్రగడ
రాష్ట్రంలో కాపు ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పటికీ..
అయితే, ఆ రెండు ఆప్షన్లు ఏమిటనేది ఆయన వెల్లడించలేదు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి నివాసంలో శుక్రవారం మీడియాతో ముద్రగడ మాట్లాడారు. ‘మా కాపు జాతి లక్ష్యం ఒక్కటే.. రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల్లో చేర్చాలి. ఉద్యమంపై ఎన్ని ఉక్కుపాదాలు మోపినా మడమ తిప్పకుండా పోరాడతాం’ అని ప్రకటించారు.