‘పేదల హృదయాల్లో కాంగ్రెస్ పదిలం’ | Congress in People's Heart, says Koppula Raju | Sakshi
Sakshi News home page

‘పేదల హృదయాల్లో కాంగ్రెస్ పదిలం’

Jun 30 2014 9:49 PM | Updated on Mar 18 2019 7:55 PM

‘పేదల హృదయాల్లో కాంగ్రెస్ పదిలం’ - Sakshi

‘పేదల హృదయాల్లో కాంగ్రెస్ పదిలం’

ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, పేదల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంటుందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అన్నారు.

నెల్లూరు: ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, పేదల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంటుందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్  కొప్పుల రాజు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు సోమవారం ఆయన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చారు.

ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement