ఆటో బోల్తా.. పది మందికి గాయాలు | Auto pools in madanapalle ten injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. పది మందికి గాయాలు

Dec 21 2015 12:06 PM | Updated on Sep 3 2017 2:21 PM

చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది.

మదనపల్లి: చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దమండ్యం మండల కేంద్రం సమీపంలో ముందు వెళుతున్న ఆటోను అధిగమించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement