వడదెబ్బకు ఎనిమిదేళ్ల బాలుడు బలి | 8 years old boy dies due to Sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఎనిమిదేళ్ల బాలుడు బలి

May 24 2015 10:58 AM | Updated on Sep 3 2017 2:37 AM

అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఎనిమిదేళ్ల బాలుడు వడదెబ్బతో మృతి చెందాడు.

గుంతకల్ : అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఎనిమిదేళ్ల బాలుడు వడదెబ్బతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మస్తాన్‌పేటకు చెందిన షేక్సావలీ(8) శనివారం రాత్రి తీవ్రమైన కడుపునొప్పితో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. వడదెబ్బ వల్లే మరణించినట్లు ధ్రువీకరించారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement