22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం,10 మంది అరెస్టు | 22 red sandal seized , 10 arrested in kadapa distirict | Sakshi
Sakshi News home page

22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం,10 మంది అరెస్టు

May 4 2015 11:24 AM | Updated on Oct 4 2018 6:03 PM

వైఎస్ఆర్ కడప జిల్లాలోని వీరబల్లె మండలం నాయునివారిపాలెం వద్ద సోమవారం అక్రమంగా తరలిస్తున్న 22 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.

వీరబల్లె : వైఎస్ఆర్ కడప జిల్లాలోని వీరబల్లె మండలం నాయునివారిపాలెం వద్ద సోమవారం అక్రమంగా తరలిస్తున్న 22 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఘటనకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశారు. ఒక వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. కేసు నమోదు చేసుకుని నిందితులను స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement