దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అంజలి ఘటించారు.
మహానేత వైఎస్సార్కు కుటుంబం ఘన నివాళి
Jul 8 2019 9:43 AM | Updated on Mar 20 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement