మానవత్వం చాటిన సీఎం వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Shows Humanity | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటిన సీఎం వైఎస్‌ జగన్‌

Jun 4 2019 4:21 PM | Updated on Mar 21 2024 8:18 PM

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తానెప్పుడూ ప్రజల మనిషేనని జననేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి రుజువు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సదా సిద్ధంగా ఉంటానని చాటిచెప్పారు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన.. ‘బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అంటూ బ్యానర్‌ పట్టుకున్న కొంతమంది యువతీ యవకుడు కనిపించారు. వీరిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ ఆపించి కిందికి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement