తొలిసారి విశాఖకు సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగరానికి రానున్న నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టులో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మరోమార్గం గుండా ముఖ్యమంత్రి రాకకు ఎయిర్‌పోర్టు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల సమయంలో ఆయన గన్నవరం నుంచి విశాఖ చేరుకుంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top