బర్గర్‌, పిజ్జాలు తినడం వల్లే పాక్‌ ఓటమిపాలైంది | Pakistan lost the match just because of burger | Sakshi
Sakshi News home page

బర్గర్‌, పిజ్జాలు తినడం వల్లే పాక్‌ ఓటమిపాలైంది

Dec 20 2019 1:01 PM | Updated on Mar 20 2024 5:40 PM

ఇండియా- పాకిస్తాన్‌ వరల్డ్‌కప్‌ సందర్భంగా పాక్‌ అభిమాని వార్తల్లో నిలిచాడు. పాక్‌ క్రికెటర్లు షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ మ్యాచ్‌లపై విరుచుకుపడ్డాడు. వాళ్లు మ్యాచ్‌కు ముందురోజు బర్గర్‌, పిజ్జాలు తినడం వల్లే పాక్‌ ఓటమిపాలైందని విమర్శించాడు. ఇంకా అతనేమన్నాడో మీరే చూడండి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement