90 పరుగుల తేడాతో కివీస్పై భారత్ విజయం
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. కివీస్ను 40.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ 90 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసిన భారత్ భారీ విజయం నమోదు చేసింది. ఫలితంగా సిరీస్లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు