విరాట్ కోహ్లి రెస్టారెంట్లో సరదాగా ఆర్సీబీ జట్టు
ఇటీవల హైదరాబాద్లో మహ్మద్ సిరాజ్ ఇంట్లో సందడి చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు.. గురువారం రాత్రి కెప్టెన్ విరాట్ కోహ్లి రెస్టారెంట్లో సరదాగా గడిపారు. ఐపీఎల్లో భాగంగా బెంగళూరు జట్టు శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో తలపడనుంది. అందుకోసం బెంగళూరు ఆటగాళ్లు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు