నేడు హైదరాబాద్లో భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే
వన్డే ప్రపంచ కప్లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు దాదాపు వంద రోజుల సమయం ఉంది. అయితే మెగా టోర్నీకి ముందు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్తో ఇప్పటి నుంచే వరల్డ్ కప్ వేడి కనిపిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్తో పోరుకు తెర లేవనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు