జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం టీమిండియా తొలి వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో పటిష్టమైన వెస్టిండీస్ను ఓడించి వన్డే ఫార్మాట్లో విశ్వ విజేతగా అవతరించింది. మైఖేల్ హోల్డింగ్ను మొహిందర్ అమరనాథ్ ఎల్బీ చేయడంతో టీమిండియా చాంపియన్గా నిలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది
భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు
Jun 25 2018 12:56 PM | Updated on Mar 21 2024 5:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement