టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ధోని సేన | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ధోని సేన

Published Sun, May 20 2018 8:15 PM

ఐపీఎల్‌-11 సీజన్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) స్టేడియం వేదికైంది. కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.

Advertisement
Advertisement