సింగపూర్‌లో వైఎస్సార్‌కు కన్నీటి నివాళి | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో వైఎస్సార్‌కు కన్నీటి నివాళి

Published Tue, Feb 12 2019 3:45 PM

సింగపూర్ వైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహానేత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా తొలి షోను 700 మందికి పైగా వీక్షించారు.