రాష్ట్రంలో ప్రతి మహిళ గర్వపడేలా... | YSRCP MLA Reddy Shanthi Welcomes To key bill in APassembly for women safety | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రతి మహిళ గర్వపడేలా...

Dec 9 2019 4:09 PM | Updated on Mar 21 2024 11:38 AM

మహిళల భద్రతపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు మహిళల భద్రత గురించి చర్చిచండం రాష్ట్రంలో ప్రతి మహిళ గర్వపడేలా ఉందన్నారు. కాగా అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట‍్టనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  బుధవారం ఈ కీలక బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement