మహిళలు, చిన్నారుల భద్రతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ మహిళా లోకం హర్షిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా శాసనసభ్యులు అన్నారు. శాసనసభ సమావేశాలు వాయిదా అనంతరం ఎమ్మెల్యే కళావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...‘రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలకు త్వరలోనే తెరపడనుంది. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో మహిళల్లో ధైర్యం వచ్చింది’ అని అన్నారు.
సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో మహిళల్లో ధైర్యం వచ్చింది
Dec 9 2019 4:09 PM | Updated on Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement