ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు | YSRCP MLA Chevireddy Bhaskar Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు

Jan 27 2020 4:04 PM | Updated on Mar 21 2024 7:59 PM

మండలిలో రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిలో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని మండిపడ్డారు. ప్రజలు ఆమోదించిన, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement