రాజధారి పేరిట పెద్ద భూకుంభకోణానికి పాల్పడ్డారు | YSRCP MLA Ambati Rambabu Fires on Chandrababu Over AP Capital | Sakshi
Sakshi News home page

రాజధారి పేరిట పెద్ద భూకుంభకోణానికి పాల్పడ్డారు

Jan 20 2020 5:51 PM | Updated on Jan 20 2020 6:12 PM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక​ సమావేశాలు  ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నాయని, ప్రపంచంలోని తెలుగువారంతా ఈ ప్రత్యేక సమావేశాలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై అంబటి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మూడు ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ చరిత్రాత్మక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారని, ఈ బిల్లును రాష్ట్ర ప్రజలందరూ హర్షించాలని కోరారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement