అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలి : వైఎస్సార్‌సీపీ | YSRCP Leaders Meet CB CID DJ Amit Garg | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలి : వైఎస్సార్‌సీపీ

Jan 11 2019 8:36 PM | Updated on Mar 20 2024 3:59 PM

అగ్రిగోల్డ్‌ బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు శుక్రవారం మంగళగిరిలోని సీబీసీఐడీ అడిషనల్‌ డీజీ అమిత్‌గర్గ్‌ను కలిసి వినతి పత్రం అందేజేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement