అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలి : వైఎస్సార్సీపీ
అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్లు శుక్రవారం మంగళగిరిలోని సీబీసీఐడీ అడిషనల్ డీజీ అమిత్గర్గ్ను కలిసి వినతి పత్రం అందేజేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు