చంద్రబాబు కుట్రల వల్లే శాంతి భద్రతల సమస్యలు | YSRCP Leader Vijaya Sai Reddy Press Meet After Met CEC | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కుట్రల వల్లే శాంతి భద్రతల సమస్యలు

Apr 15 2019 7:14 PM | Updated on Mar 22 2024 10:57 AM

ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంల భద్రతకై రాష్ట్రానికి అదనపు బలగాలు కేటాయించాలని సీఈసీని కోరినట్లు వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద మరిన్ని కేంద్ర బలగాలతో భద్రత పెంచాలని విఙ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ సృష్టించిన అరాచకాల గురించి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌ సీపీ నేతల బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement