సబ్‌ ప్లాన్‌ పేరిట బీసీలను మరోసారి మోసం చేశారు | Sakshi
Sakshi News home page

సబ్‌ ప్లాన్‌ పేరిట బీసీలను మరోసారి మోసం చేశారు

Published Fri, Feb 8 2019 5:39 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సబ్‌ ప్లాన్‌ పేరిట బీసీలను మరోసారి మోసం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలను వంచన చేయడం కోసమే సబ్‌ ప్లాన్‌ బిల్లును ప్రవేశపెట్టారని మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement