తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తారు | YSR Congress Party Report On Titli Cyclone Damage | Sakshi
Sakshi News home page

తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తారు

Oct 20 2018 6:48 PM | Updated on Mar 21 2024 10:48 AM

 శ్రీకా​కుళం జిల్లాలోని తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పది పదిహేను రోజుల్లో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బాధితులను స్వయంగా కలుస్తారని చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement