శ్రీకాకుళం జిల్లా అంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి చాలా ఇష్టమని, వైఎస్సార్తోపాటు జగన్, షర్మిల పాదయాత్రలు ఈ జిల్లాలోనే ముగించిన విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. వైఎస్సార్, జగన్, షర్మిల పాదయాత్రలు చరిత్రాత్మకమని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం చల్లవానిపేటలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ దివంగత మహానేత వైఎస్సార్ పాలనను గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు.
శ్రీకాకుళం అంటే వైఎస్సార్కు చాలా ఇష్టం: విజయమ్మ
Mar 31 2019 5:27 PM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement