పౌరుషం గురించి చంద్రబాబు మాట్లాడం హాస్యాస్పదం | YS Sharmila Road Election Campaign At Vijayawada West Constituency | Sakshi
Sakshi News home page

పౌరుషం గురించి చంద్రబాబు మాట్లాడం హాస్యాస్పదం

Apr 9 2019 12:06 PM | Updated on Mar 22 2024 11:32 AM

అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2500 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్క భవనం కూడా నిర్మించలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారని అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను ఇలా అన్ని రంగాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement