పశ్చిమ గోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్ | YS jagan prajasankalpa yatra enters in West Godavari district | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్

May 13 2018 4:41 PM | Updated on Mar 21 2024 7:48 PM

రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ సాగుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం కైకలూరు నుంచి బయలుదేరి కృష్ణా జిల్లా సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement