రాజన్న బిడ్డ చేపట్టిన యాత్రలో అడుగు వేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 67వ రోజు చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగుతున్న జననేత పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు చిందేపల్లి నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు.
Jan 21 2018 9:44 AM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement