అదే పెన్ను.. అదే సంక్షేమం | YS Jagan Mohan Reddy swearing-in ceremony | Sakshi
Sakshi News home page

అదే పెన్ను.. అదే సంక్షేమం

May 31 2019 9:02 AM | Updated on Mar 21 2024 8:18 PM

వెను వెంటనే మళ్లీ గవర్నర్‌ ‘..అనే నేను’ అనగానే.. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన ఏవిషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికీ లేదా.. వ్యక్తులకు తెలియ పరచనని లేదావెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే.. వేదికపై కాస్త ఎడంగా కూర్చున్న గవర్నర్‌సతీమణి విమలా నరసింహన్‌ ఒక పుష్పగుచ్ఛాన్ని జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీరెడ్డికి ఇచ్చి
మనసారా అభినందనలు తెలియజేశారు.        

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement