ప్రత్యే హోదా ఇచ్చిన వారికే కేంద్రంలో మద్దతు | YS Jagan Mohan Reddy Election Campaign | Sakshi
Sakshi News home page

ప్రత్యే హోదా ఇచ్చిన వారికే కేంద్రంలో మద్దతు

Mar 30 2019 12:38 PM | Updated on Mar 22 2024 11:30 AM

చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనలో పేదల బతుకులు ఏమాత్రం మారలేదని.. ఆయన మాత్రం దేశంలో అత్యంత ధనిక సీఎం అయ్యారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీఎంగా రైతులకు, నిరుద్యోగులను ఆదుకోవడం పక్కన పెట్టి పేదలసొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాత్రం అత్యంత ధనికుడని, కానీ రాష్ట్రంలోని రైతులు మాత్రం అత్యంత పేదలుగా మిగిలిపోయారని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement