కృష్ణా నీటితో రైతులకు లబ్ధి
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరగడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గండికోట జలాశయానికి కృష్ణా నీరు భారీగా చేరుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జీఎన్ఎస్ఎస్ పరిధిలోని గండికోట జలాశయం నుంచి పైడిపాలెం, చిత్రావతి, సర్వరాయసాగర్, మైలవరం జలాశయాలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కృష్ణా నీటిని విడుదల చేశారు.
krishna riverwaterys avinash reddyYSR Congress Party
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు