భర్త ఇంటి ముందు భార్య ధర్నా

భర్త వదిలేశాడని, తనను ఆదుకోవాలని కోరుతూ ఓ గృహిణి భర్త ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక వదిలేశాడని సుష్మ అనే మహిళ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె భర్త ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top