చిన్నారులు చెప్పిన ఆధారాలతో ..

వేదమంత్రాల సాక్షిగా వివాహమాడిన భర్తను ప్రియుడితో కలిసి  కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ దారుణాన్ని చూసిన తన పిల్లలను బాత్‌రూమ్‌లో వేసి తాళం వేసింది. భర్త మృతి చెందాడని నిర్థారించుకున్నాక శవం పక్కనే ప్రియుడితో గడిపినట్టు సమాచారం. మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఈ సంఘటన ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top