బాబు కోర్టులను మేనేజ్‌ చేస్తాడని అందరికీ తెలుసు | Vishnuvardhan Reddy Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు కోర్టులను మేనేజ్‌ చేస్తాడని అందరికీ తెలుసు

Jun 16 2018 1:52 PM | Updated on Mar 21 2024 5:19 PM

 రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ రెడ్డి మండిపడ్డారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన సీమ అభివృద్ధి కోసం త్వరలో కేంద్ర మంత్రులు, ప్రధాని కడప జిల్లాకు రానున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement