ఎలక్ట్రిక్‌ కారును నడిపిన విశాఖ కలెక్టర్‌ | Vishakapatnam Collector Was the First In India To Drive Electric Car | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ కారును నడిపిన విశాఖ కలెక్టర్‌

Mar 7 2018 1:08 PM | Updated on Mar 22 2024 11:23 AM

దేశంలోనే ప్రథమంగా ఎలక్ట్రికల్ కారును విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వినియోగించారు. బుధవారం ఉదయం ఆయన క్యాంప్ కార్యాలయం నుండి స్వయంగా కారు నడుపుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement