వచ్చే ఎన్నికల్లో అన్నాచెల్లెలి యుద్దం జరుగుతుంది | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో అన్నాచెల్లెలి యుద్దం జరుగుతుంది

Published Sat, Sep 29 2018 6:09 PM

ఎన్నికల యుద్దానికి తమ పార్టీ సిద్దంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెనర్‌, మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం విజయశాంతి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో శుత్రవులతో యుద్దానికి సిద్దమవుతున్నామని, శత్రువును ఓడగొట్టి ప్రజలకు మేలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ తనను దేవుడిచ్చిన చెల్లి అన్నారని, ఈ అన్నా, చెల్లెల మధ్య పోరాటానికి ప్రజలే తీర్పు చెబుతారన్నారు.

Advertisement
Advertisement