రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టాడు | Vice President Venkaiah Naidu Pays Homage To Nandamuri Harikrishna | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టాడు

Aug 30 2018 11:20 AM | Updated on Mar 20 2024 3:31 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్డాడని, తాను జోక్యం చోసుకుని తెలుగును ఇంగ్లీష్‌లోకి అనువాదం చేస్తానని అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌కు చెప్పిన విషయాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు

Advertisement
 
Advertisement
Advertisement