‘పార్లమెంట్ చూడాలంటే ఢిల్లీకి వెళ్లాలి. తాజ్మహల్ చూడాలంటే ఆగ్రా వెళ్లాలి. చార్మినార్ చూడాలంటే హైదరాబాద్ పోవాలి. కానీ అమరావతి చూడాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తిరగేస్తే అందులో ఊహా చిత్రాలు కనిపిస్తాయి. చంద్రబాబు చెప్పే అభివృద్ధి ఇలా ఉంటుంద’ ని వైఎస్సార్సీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. గుడివాడ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని సింగపూర్ చేస్తానని చెబుతున్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దుర్గగుడి ఫ్లై ఓవర్ను పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదు
Apr 2 2019 6:47 PM | Updated on Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement