మేడ్చల్‌లో దారుణం: హత్యచేసి.. కాల్చి బూడిద చేసి | Two People Brutally Murdered In Medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో దారుణం: హత్యచేసి.. కాల్చి బూడిద చేసి

Feb 10 2019 9:27 PM | Updated on Mar 22 2024 11:14 AM

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఇద్దరిని దారుణంగా హత్య చేసి, అనంతరం కాల్చిబూడిద చేసిన ఘటన కలకలం రేపింది. మృతులను వరంగల్‌కు చెందిన  సుశ్రుత, ఆరు నెలల ఆమె కుమారుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల మేరకు.. వరంగల్‌ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత అనే యువతి రెండు సంవత్సరాల క్రితం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామానికి చెందిన రమేష్‌ అనే యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement