జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఇద్దరిని దారుణంగా హత్య చేసి, అనంతరం కాల్చిబూడిద చేసిన ఘటన కలకలం రేపింది. మృతులను వరంగల్కు చెందిన సుశ్రుత, ఆరు నెలల ఆమె కుమారుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల మేరకు.. వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత అనే యువతి రెండు సంవత్సరాల క్రితం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
మేడ్చల్లో దారుణం: హత్యచేసి.. కాల్చి బూడిద చేసి
Published Sun, Feb 10 2019 9:27 PM
Advertisement
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement