పోలీసుల విచారణకు హాజరైన టీవీ9 సీఎఫ్‌వో మూర్తి | TV9 CFO Murthy Attends To Police Investigation In Ex CEO Ravi Prakash Forgery Case | Sakshi
Sakshi News home page

పోలీసుల విచారణకు హాజరైన టీవీ9 సీఎఫ్‌వో మూర్తి

May 10 2019 2:04 PM | Updated on Mar 22 2024 10:40 AM

తప్పుడు పత్రాలు సృష్టించారనే ఆరోపణలతో నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి శుక‍్రవారం సైబరాబాద్‌ పోలీస్‌ కార్యాలయానికి వచ్చారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ అంశాలపై మూర్తిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్‌ డిస్క్‌లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement