కోర్టులో చేతిలో ‘చక్రం’

ఆర్టీసీ సమ్మెపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలంటూ కార్మిక సంఘాలకు, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సూచించినా రెండు వైపుల నుంచి ఎక్కడా ఆ వాతావరణం కనిపించటం లేదు. తాము చర్చలకు సిద్ధమే నని, కానీ ఎవరితో చర్చించాలో తేల్చాల్సింది ప్రభుత్వమేనంటూ కార్మిక సంఘాలు చెబు తుండగా తాత్కాలిక ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలంటూ ఆదేశించిన ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు మరో సారి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవ కాశం కనిపిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top