ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ | Trials Committee inquiry on Intermediate ResultS Irregularity | Sakshi
Sakshi News home page

ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ

Apr 23 2019 5:20 PM | Updated on Apr 23 2019 5:24 PM

ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ మంగళవారం ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇంటర్‌ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై కమిటీ వివరాలు సేకరించింది. బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో.. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement