రైతు కష్టం నీళ్ల పాలు | Fear of crop loss in Phethai effect | Sakshi
Sakshi News home page

రైతు కష్టం నీళ్ల పాలు

Dec 19 2018 7:07 AM | Updated on Dec 19 2018 7:36 AM

పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడ్డ పెథాయ్‌ తుపాన్‌ రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతిసింది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డ తుపాన్‌ భారీ నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునగడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు అంచనా ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 3,488 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement