వినకూడని మాటలతో దూషించారు | TDP Leaders Unparliamentary Language On YSRCP MLA Sridevi | Sakshi
Sakshi News home page

వినకూడని మాటలతో దూషించారు

Sep 3 2019 2:13 PM | Updated on Mar 20 2024 5:25 PM

టీడీపీ నాయకుల దాష్టీకాలకు అడ్డులేకుండా పోతోంది. గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించారు. వేడుకల్లో దళితులు పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల గతేంటని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement