కాంగ్రెస్‌ నేతల ముల్లేం పోయిందో? | Talasani Srinivas Yadav Slams Congress Leaders Over Secretariat Visit | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతల ముల్లేం పోయిందో?

Jul 1 2019 3:18 PM | Updated on Mar 22 2024 10:40 AM

కాంగ్రెస్‌ నేతలు ఏదో టైం పాస్‌ కోసం, టీవీల్లో, పేపర్లలో కనబడాలని సచివాలయాన్ని సందర్శించారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మండిపడ్డారు. ఏదో విహార యాత్రకు వచ్చినట్టు ఫొటోలు దిగారని విమర్శించారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సోమవారం సచివాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement