వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే?
వర్షాకాలం ప్రారంభంతోనే డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలు విజృంభించాయి. వాటితో చాలామంది రోగుల రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి. మహిళలలో రక్తహీనత కూడా సమస్యగా మారింది. ఇలాంటి రోగాలతో శ్రీకాకుళంలోని రిమ్స్లో వైద్యం కోసం చేరున్నవారి పేదలు, సామాన్య ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ్వరాలు, ప్లేట్లెట్స్ తగ్గిపోయిన రోగులతో పాటు హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నవారందర్నీ రిమ్స్లోని మెడికల్ వార్డుల్లో చేర్చుతుంటారు. వారికి రోగనిరోధక మందులతో పాటు యాంటీబయోటిక్ మందును వైద్య సిబ్బంది ఇస్తుంటారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు