కర్ణాటకపై కేంద్రం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుంది | Sonia Gandhi Slams Modi Govt at Bijapur Rally | Sakshi
Sakshi News home page

May 8 2018 8:19 PM | Updated on Mar 20 2024 3:51 PM

వాస్తవాలను వక్రీకరించటంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుంటారని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం బీజాపూర్‌ జిల్లా విజయపురలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

Advertisement
 
Advertisement
Advertisement