‘దేవాలయాల్లో రాజకీయ పెత్తనం ఎక్కువైంది’ | Sakshi
Sakshi News home page

‘దేవాలయాల్లో రాజకీయ పెత్తనం ఎక్కువైంది’

Published Wed, Apr 18 2018 4:45 PM

సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.

Advertisement
Advertisement