బీజేపీ అభ్యర్థి సంబిత్‌ సాష్టాంగ ప్రణామం | Sambit Patra does Sashtang Pranam at the Puri temple | Sakshi
Sakshi News home page

Apr 22 2019 4:21 PM | Updated on Apr 22 2019 4:27 PM

ఒడిశా పూరి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంబిత్‌ పాత్ర ఆదివారం సాయంత్రం పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రచారపర్వంలో బిజి బిజీగా గడిపిన పాత్ర.. ఆ పర్వ ముగిసేదశలో ఆలయంలో సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన సాష్టాంగ ప్రణామం చేసిన వీడియోను ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement