తిరుపతిలో రౌడీషీటర్ హత్య
తిరుపతి నగరంలో శనివారం సి నిమా ఫక్కీలో మాస్కులు ధరించిన దుండగులు ఓ వ్యక్తిని హత్య చేశారు. నగరం నడిబొడ్డులో ఈ సంఘటన జరిగింది. ఈస్టు సీఐ శివప్రసాద్రెడ్డి, స్థానికుల కథనం మేరకు నగరంలోని సంజయ్ గాంధీ కాలనీకి చెందిన మురళి అలియాస్ బెల్టు మురళి ఆటో తోలుకుని జీవనం సాగించేవాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు