తిరుపతిలో రౌడీషీటర్‌ హత్య

 తిరుపతి నగరంలో శనివారం సి నిమా ఫక్కీలో మాస్కులు ధరించిన దుండగులు ఓ వ్యక్తిని హత్య చేశారు. నగరం నడిబొడ్డులో ఈ సంఘటన జరిగింది. ఈస్టు సీఐ శివప్రసాద్‌రెడ్డి, స్థానికుల కథనం మేరకు నగరంలోని సంజయ్‌ గాంధీ కాలనీకి చెందిన మురళి అలియాస్‌ బెల్టు మురళి ఆటో తోలుకుని జీవనం సాగించేవాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top