420 దీక్షలో అంతా పెయిడ్‌ ఆర్టిస్టులే.. | Prajasankalpa Yatra YS Jagan Full Speech at Vuyyuru | Sakshi
Sakshi News home page

Apr 28 2018 7:40 PM | Updated on Mar 21 2024 7:48 PM

హోదాను ఖూనీ చేసిన చంద్రబాబు నాయుడు.. ఇంకా నాటకాలు ఆడాలని చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఉయ్యూరుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌.. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement